ప్రతి నిత్యం ప్రజా సేవలో సేవా భావంతో తరించే సంస్థ సేవా భారతి. అధునాతన పరికరాలతో కూడిన రక్తనిధి కేంద్రాన్ని మొదటిసారి చూస్తున్నా. హెడ్గేవార్ రక్తనిధి కేంద్రం
భారతదేశ చరిత్రలో ఎందరో రాజులు, రాణులు రాజ్యాలు ఏలారు. కానీ, ప్రజల గుండెల్లో ‘తల్లి’గా నిలిచిపోయిన వారు మాత్రం కొందరే. అటువంటి వారిలో అగ్రగణ్యులు రాణి అహల్యాబాయి
-మన్మోహన్ వైద్య, ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సమాజంతో విస్తృత సంబంధాలను ఏర్పర్చుకునేందుకు అనేక