ప్రతి నిత్యం ప్రజా సేవలో సేవా భావంతో తరించే సంస్థ సేవా భారతి. అధునాతన పరికరాలతో కూడిన రక్తనిధి కేంద్రాన్ని మొదటిసారి చూస్తున్నా. హెడ్గేవార్ రక్తనిధి కేంద్రం
ఒక లక్ష్య సాధన దిశగా ప్రజలను ఏకతాటిపై నడిపించాలంటే ధర్మం (మతం) ఆధారంగా వారికి మార్గదర్శనం చెయ్యాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. నేటి కాలంలో అందుకు నిలువెత్తు
భారత్లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
సమాజ క్షేమం కోసం ప్రతిక్షణం జ్యోతిలా వెలుగుతూ, తనను తాను సమర్పించుకుంటూ, ఏ రకమైన మోహానికీ, అహంకారానికీ లోను కాకుండా సమాజ కార్యం చేయడమే మహోన్నతమైనదని, అత్యంత