హిందువులు చాలా కాలంగా బాధను అనుభ వించారు. హిందూసమాజం వేదనలో కూరుకుపోయింది. కేవలం మతపెద్దల మధ్య చర్చల వల్ల సమస్య పరిష్కారం కాదు. అట్టడుగుస్థాయిలో శాశ్వత పరిష్కారం
స్వతంత్ర భారతంలో జరిగిన ఎన్నో హిందూ నరసంహారాలలో ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉదంతం ఒకటి. హిందూ కార్యకర్తలను వెతికి మరీ హత్య చేసిన ఉదంతాలు దేశమంతా జరిగాయి,
సమాచార భారతి ఆధ్వర్యంలో అప్రతిహి తంగా నాలుగవ సంవత్సరం ‘‘సోషల్ మీడియా సంగమం’’ (20.3.2022) విజయవంతంగా జరిగింది. 300మందికి పైగా సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రముఖులు, ఔత్సహికులు
‘వందేమాతరం’ అని నినాదం చేసినందుకు కేశవ్తోపాటు అనేకమంది పిల్లల్ని బ్రిటిష్ హెడ్మాస్టర్ పాఠశాల నుంచి బహిష్కరించాడు. నెలరోజులు గడిచేసరికి మిగిలిన పిల్లలు క్షమాపణలు చెప్పి తిరిగి పాఠశాలలో