కరోనా మూలంగా ప్రపంచమంతా అల్లకల్లోలమయింది. వ్యాక్సిన్ లు రావడంతో ఇప్పుడు ఇక పరిస్థితులు చక్కబడతాయి. 2022చివరికి సాధారణ పరిస్థితి నెలకొంటుంది. – బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
శ్రీమద్రామాయణాన్ని వ్రాస్తూ వాల్మీకి మహర్షి ‘రామకథ, రావణవధ; మహత్తరమయిన సీతకథ వ్రాస్తున్నాను అన్నాడు. అంటే జాతికి అదర్శంగా శ్రీరాముడు, సతీత్వానికి ప్రతీకగా సీత. దుర్మార్గులకు జరిగే ప్రాయశ్చితంగా
బ్రిటన్లో పెరుగుతున్న జాత్యహంకార చర్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సరైన సమయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేసింది. బ్రిటన్లో జాత్యహంకార చర్యలపై సోమవారం