శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను వెల్లడించకుంటే మూఢ నమ్మకాలు పెరుగుతాయి : హోసబళే
విద్యా వ్యవస్థ తన సిలబస్ ద్వారా నాగరికతకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను తెలియజేయడంలో విఫలమైనప్పుడే మూఢనమ్మకాలు ప్రబలుతాయని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు.
Read more