శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను వెల్లడించకుంటే మూఢ నమ్మకాలు పెరుగుతాయి : హోసబళే

విద్యా వ్యవస్థ తన సిలబస్ ద్వారా నాగరికతకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను తెలియజేయడంలో విఫలమైనప్పుడే మూఢనమ్మకాలు ప్రబలుతాయని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు.

Read more

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ

Read more

రామాయణాన్ని, రాముడ్ని కించపరుస్తూ మళ్లీ వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్

ప్రముఖ నటుడు, నిత్యం హిందుత్వాన్ని మాత్రమే విమర్శించే ప్రకాశ్ రాజ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే

Read more

ఆరెస్సెస్- బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో సీపీఎం నేతలకు శిక్ష ఖరారు

ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తల హత్యాయత్నం కేసులో 10 మంది సీపీఎం కార్యకర్తలకు శిక్షపడింది. 2011లో జరిగిన ఒక బాంబు దాడి ఘటనలో, RSS-BJP కార్యకర్తలను హత్య చేయడానికి

Read more

ప్రతి నిత్యం ప్రజా సేవలో సేవా భావంతో తరించే సంస్థ సేవా భారతి

ప్రతి నిత్యం ప్రజా సేవలో సేవా భావంతో తరించే సంస్థ సేవా భారతి. అధునాతన పరికరాలతో కూడిన రక్తనిధి కేంద్రాన్ని మొదటిసారి చూస్తున్నా. హెడ్గేవార్ రక్తనిధి కేంద్రం

Read more

వందేమాతరాన్ని అవమానించిన కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు

ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ (IMC) బడ్జెట్ సమావేశాల్లో ‘వందేమాతరం’ ఆలపించే సమయంలో జరిగిన వివాదం రాజకీయంగా పెను దుమారం రేపింది. జాతీయ గీతాన్ని అవమానించారనే ఆరోపణలపై కాంగ్రెస్

Read more

నిస్వార్థత, చిత్తశుద్ధితో చేసే సేవా కార్యక్రమాలే విజయవంతం అవుతాయి : మోహన్ భాగవత్

పూణె : మహారాష్ట్రలోని నందోషి ప్రాంతంలో ‘‘లతా -ఆశా మంగేష్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్

Read more

భద్రత అనేది ప్రభుత్వాల పనే కాదు.. పౌరుల బాధ్యత కూడా : దోవల్

ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది కేవలం ప్రభుత్వాల పనే కాదని ,అది ప్రతి పౌరుడిపైనా వుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారత్ ప్రస్తుతం

Read more

ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్ష

దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధమున్న ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు యావజ్జీవ కారాగార శిక్షపడింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతో

Read more

గ్రామం గ్రామమే ‘‘లక్షాధికారులు.. గ్రామీణ మహిళల మహత్వం

గ్రామం గ్రామమే లక్షాధికారులుగా మారిపోయింది. ఛత్తీస్ గఢ్ లోని బలోద్ జిల్లాలోని ఓ కుగ్రామం ఔరటోలా. ల”లఖ్‌పతి దీదీ” ఉద్యమాన్ని అనుసరించి, ఈ గ్రామం ఇప్పుడు “లఖ్‌పతి

Read more