చొరబాటు దారులను బిఎస్‌ఎఫ్‌కి అప్పగించారు

అక్రమ చొరబాటు దారులను గుర్తించి వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమయింది. మొదటి విడతలో 14మంది బంగ్లా దేశీ చొరబాటు దారులను బిఎస్‌ఎఫ్‌కి అప్పగించారు. వారిని త్వరలోనే బయటకు పంపడం జరుగుతుంది.

–  హిమంత బిశ్వాస్‌శర్మ, అసోమ్‌ ముఖ్యమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *