శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను వెల్లడించకుంటే మూఢ నమ్మకాలు పెరుగుతాయి : హోసబళే

విద్యా వ్యవస్థ తన సిలబస్ ద్వారా నాగరికతకు సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను తెలియజేయడంలో విఫలమైనప్పుడే మూఢనమ్మకాలు ప్రబలుతాయని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు.

Read more

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ

Read more

నిస్వార్థత, చిత్తశుద్ధితో చేసే సేవా కార్యక్రమాలే విజయవంతం అవుతాయి : మోహన్ భాగవత్

పూణె : మహారాష్ట్రలోని నందోషి ప్రాంతంలో ‘‘లతా -ఆశా మంగేష్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్

Read more

గ్రామం గ్రామమే ‘‘లక్షాధికారులు.. గ్రామీణ మహిళల మహత్వం

గ్రామం గ్రామమే లక్షాధికారులుగా మారిపోయింది. ఛత్తీస్ గఢ్ లోని బలోద్ జిల్లాలోని ఓ కుగ్రామం ఔరటోలా. ల”లఖ్‌పతి దీదీ” ఉద్యమాన్ని అనుసరించి, ఈ గ్రామం ఇప్పుడు “లఖ్‌పతి

Read more

కమ్యూనిజం వంటి సిద్ధాంతాలు రక్తపాతాన్ని, బాధల్ని తెచ్చిపెట్టాయి : సురేష్ సోనీ

హిందుత్వం అన్న భావానికి కేవలం భారత్ ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని శ్రేయస్సు, సామరస్యం వైపు నడిపించే సామర్ధ్యం వుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి

Read more

బ్రహ్మ దేవుడు రేపిస్ట్ అట.. శివుడు దేవుడే కాదట.. TCS లో రెచ్చిపోయిన ఛాందసులు

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్ ఇవి విన్నాం. తాజాగా కార్పొరేట్ జిహాద్ కూడా వచ్చేంది. మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)

Read more

దేశభక్తి, నిస్వార్థ సేవ అన్న స్ఫూర్తి కందకుర్తి కేంద్రంగా పొందాలి: భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా కందకుర్తిలో నూతనంగా నిర్మించిన శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని శనివారం రాష్ట్రీయ స్వయంసేవక్

Read more

తప్పుడు AI కంటెంట్ తో ‘‘సంఘ్’’ పై కుట్రలు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై బురద జల్లడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారు. సంఘ్ పై తప్పుడు కథనాలను అల్లుతున్నారు. అనేక కల్పిత కథనాలను

Read more

క్రిటికాలిటీకి చేరిన ‘‘కల్పక్కం రియాక్టర్’’..అణుశక్తిలో భారత్ విజయం

భారత దేశం తన అణుశక్తి రంగంలో మరో కీలక మైలు రాయిని అధిగమించింది. తమిళనాడులోని కల్పక్కంలో నిర్మించిన ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) తొలిసారిగా ‘‘క్రిటికాలిటీ’’

Read more

ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన గోండు వీరుడు “రాంజీగోండు”

నిర్మలు నగరమున నీచ నిజాముతో రాంజి గోండు నాడు రణమొనర్చ వేయి మంది యురిని వేయబడిరిచట వినుర భారతీయ వీర చరిత..   సహ్యాద్రి పర్వత శ్రేణుల

Read more