నూరేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా సంఘ్ విస్తరించింది : ఎక్కా చంద్రశేఖర్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ-1 (సామాన్య) సార్వజనికోత్సవం శుక్రవారం జరిగింది. ఘట్ కేసర్ లోని అన్నోజిగూడ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సార్వజనికోత్సవానికి

Read more

ప్రాచీన సముద్రయాన వైభవానికి ప్రతిరూపం ‘‘INSV కౌండిన్య‘‘

భారతదేశపు ప్రాచీన సముద్రయాన వైభవానికి, అద్వితీయ నౌకా నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సుప్రసిద్ధ ప్రాచీన భారతీయ నావికుడైన కౌండిన్యుడి పేరుతో,

Read more

మావోయిస్టులకు భారీ దెబ్బ.. అగ్రనేత నంబాల కేశవరావు హతం.. మరో 28 మంది నగ్జలైట్లు కూడా

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు పెద్ద విజయమే సాధించాయి. ఈ ఎన్ కౌంటర్ లో

Read more

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లతో ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్న మహిళా రైతులు

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు మహిళల, మహిళా రైతుల జీవితాలను ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాయి. నాబార్డు, సావిత్రీ బాయి పూలే సంస్థ చొరవతో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్

Read more

ప్రపంచానికి ధర్మాన్ని బోధించడం భారత్ విధి : మోహన్ భాగవత్

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత భారత దేశ నాగరికత అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. భారత దేశం ప్రపంచ శాంతి సామరస్యం

Read more

లాభాలొద్దు… దేశభక్తే ముఖ్యం… పాక్ కి తమలపాకులు ఆపేసిన రైతులు

 అమాయకులైన, నిరాయుధులైన హిందూ పర్యాటకులపై పహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడి అందర్నీ కలచివేసింది. కదలించింది. పాకిస్తాన్ కి, ఇస్లామిక్ ఉగ్రదాడులకు తగిన జవాబివ్వాలని కూడా ముక్తకంఠంతో

Read more

పిచ్చుకలు, పక్షుల రాక కోసం దేవాలయం చేస్తున్న కృషిని మెచ్చుకుంటున్న ప్రజలు

మానవునికి లాభం చేకూర్చే పక్షుల జాతిలో పిచ్చుకలు కూడా వుంటాయి. కానీ మారిన పరిస్థితుల కారణంగా పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి. చుట్టూ రేడియేషన్, సెల్ ఫోన్ల

Read more

ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వని ప్రతి మూలలోనూ వినిపిస్తోంది : ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కొద్ది గంటల్లోనే మంగళవారం ఉదయం పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు.జవాన్లను కలుసుకొని,

Read more

హింసకు పాల్పడే హక్కు రాజ్యాంగం నక్సల్స్‌కి కూడా ఇవ్వలేదు…

హైదరాబాద్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం): దేశంలో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పెను విధ్వంసానికి కారకులుగా నిలిచిన మావోయిస్టుల తీరును “మానవత్వమా? –

Read more

న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ ని సహించం : ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్

న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడితే అసలు సహించేదే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా.. మన

Read more