ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు: చంద్రబాబు ప్రకటన

తిరుమల కొండకి ఆనుకొని వున్న దేవలోక్, ముంతాజ్, ఎంఆర్కేఆర్ హోటల్స్ కి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన

Read more

ప్రారంభమైన ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు

బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్

Read more

2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహితంగా భారత్ : అమిత్ షా

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకే రోజు బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో వేర్వేరుగా ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ

Read more

కర్నాటకలోని ఆటోమొబైల్ ఆఫీస్ లో పాక్ అనుకూల నినాదాలు.. ఇద్దరి అరెస్ట్

కర్నాటకలోని రామ్ నగర్ పట్టణంలో టొయోటా ఆటో మొబైల్ కంపెనీలోని టాయ్ లెట్ గోడలపై పాకిస్తాన్ కి మద్దతుగా నినాదాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఫిర్యాదులు అందాయి.

Read more

గోమాతలో అయస్కాంత శక్తి : పంజాబ్ గవర్నర్

పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గోసంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో అయస్కాంత శక్తి (మాగ్నెటిక్ పవర్) ఉంటుందని చెప్పారు. ఆ

Read more

నాగపూర్ హింసాకాండ ప్రధాన సూత్రధారి ఫహీమ్ షమీమ్ అరెస్ట్

నాగపూర్ హింసాకాండ వెనుక వున్న ముఖ్య సూత్రధారి (మాస్టర్ మైండ్) ఫహీమ్ షమీమ్ ఖాన్ (38) అరెస్ట్ అయ్యాడు. మైనారిటీస్ డెమోక్రెటిక్ పార్టీ లో నాయకుడిగా వున్నాడు.

Read more

అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్  పరీక్ష: ప్రధాని మోదీ

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా

Read more

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగ జంగాలు : అప్పాల ప్రసాద్

హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాలని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి వుండాలని సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు.జగిత్యాల

Read more

ఉత్సాహంగా గిరిజన చిత్రలేఖనం పోటీలు.. పాల్గొన్న 250 మంది విద్యార్థులు

గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2025 రుషికొండలో జరిగాయి. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ కార్యాలయంలో గాయత్రీ విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆడిటోరియంలో

Read more

పిస్తోలుతో వైష్ణోదేవి ఆలయంలోకి మహిళ

అత్యంత ప్రఖ్యాతమైన శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలోకి ఓ మహిళ పిస్టోల్ తో ప్రవేశించింది. భద్రతా తనిఖీలను దాటుకొని పిస్టోల్ తో ప్రవేశించడం గమనార్హం. అయితే.. ఈ

Read more