1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు : ట్రస్ట్ ప్రకటన

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి బాగా పెరిగిపోయింది. జనవరి 22న బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి

Read more

ఇకఫై షాపింగ్ షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌లలో గిరిజన ఉత్పత్తుల విక్రయం

గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ని బలోపేతం చేయనుంది. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్‌

Read more

కాశ్మీర్ లో పండే ఆపిల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో

హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి అద్భుతం సృష్టిస్తున్నాడు. కేవలం శీతల ప్రాంతాల్లోనే పండే యాపిల్‌ పంటను ఉష్ణంగా వుండే మండలంలోనూ పండిస్తున్నారు. యాపిల్‌ పంట కశ్మీర్‌, హిమాచల్‌

Read more

తిరుపతిలో ఆర్గానిక్ మేళ విజయవంతం…. మూడు రాష్ట్రాల నుండి రైతుల హాజరు

తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఆర్గానిక్‌ మేళా విజయవంతమైంది. కనెక్ట్‌`2 ఫార్మర్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో దాదాపు 50

Read more

రెండు రోజుల పాటూ తిరుపతిలో సేంద్రీయ ఆహారోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా

తిరుపతిలోని టౌన్‌ క్లబ్‌ మహతి ఆడిటోరియంలో ఏప్రిల్‌ 20,21 తేదీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు కనెక్ట్‌ 2 ఫార్మర్‌ ఆధ్వర్యంలో సేంద్రీయ ఆహారోత్పత్తుల ప్రదర్శన, అమ్మకం

Read more

హైదరాబాద్‌ శివారు చంగిచర్ల గ్రామంలో హిందూ కుటుంబాలపై దాడి

భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు

Read more

జూన్ 29 నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. ఈ నెల 15 నుండి రిజిస్ట్రేషన్లు

అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త. అమర్‌నాథ్‌ యాత్ర ఈ యేడాది జూన్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. దీని కోసం రిజిస్ట్రేషన్లను ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్‌

Read more

రాంలల్లా వెండి నాణెం విడుదల… ఎంతంటే

తాజాగా కేంద్ర ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు రిలీజ్‌ చేసింది. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860

Read more

కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కోసం పాక్ లో హిందూ దేవాలయం కూల్చివేత

పాకిస్తాన్‌లో వున్న ఓ చారిత్రాత్మక హిందూ దేవాలయాన్ని కూల్చేశారు. ఖైబర్‌ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లండీ కోతాల్‌ బజార్‌లో వున్న ఆలయాన్ని కూల్చేశారు. ఆఫ్గనిస్తాన్‌ సరిహద్దుల్లో వున్న ఈ

Read more

జమ్మూకశ్మీర్‌కి త్వరలోనే రాష్ట్ర హోదా: ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌కి త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు

Read more