‘‘సప్తశక్తి సంగం’’ తో మహిళలు మరింత జాగృతమయ్యారు : జస్టిస్ మాధవీ దేవి
మహిళలో అంతర్లీనంగా వున్న సప్తశక్తులను జాగృతం చేయడానికి సప్తశక్తి సంగం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి అన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం
Read more