ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఏబీవీపీ, స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ తెలంగాణ

హైదరాబాద్ : వినాయక చవితిని పురస్కరించుకొని ఏబీవీపీ, స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని

Read more

తెలంగాణలో సంచార జాతుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి : భింకు రాంజీ

తెలంగాణ లో కూడా DNT బోర్డు మరియు సంచారజాతుల మంత్రిత్వశాఖని ఏర్పాటు చేయాలని కేంద్ర సంచార జాతుల బోర్డు మాజీ చైర్మన్ శ్రీ భికు రాంజీ ఇదాతే

Read more

తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్

శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా స్వామి గోవింద దేవ్ గిరి మహారాజ్ ఎంపికయ్యారు. గతంలో ప్రధాన కార్యదర్శిగా చంపత్ రాయ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన

Read more

రామ మందిర ట్రస్ట్ నూతన సీఈవో గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

అయోధ్య రామ మందిర ట్రస్ట్ నూతన సీఈవో గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పదవీ విరమణ పొందిన వైమానిక దళ అధికారి

Read more

ఉత్తరాఖండ్ లో ‘‘సశక్త్ బహనా ఉత్సవ్’’ పేరుతో స్థానిక ఉత్పత్తుల స్టాల్స్

ఉత్తరాఖండ్ : ‘‘సశక్త్ బహనా ఉత్సవ్’’ అనే కార్యక్రమం ఉత్తరాఖండ్ సచివాలయంలో జరిగింది. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా

Read more

న్యూయార్క్ నగరానికి చేరుకున్న డా. మోహన్ భాగవత్…

న్యూఢిల్లీ : ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా హిందూ సంస్థల ఆహ్వానం మేరకు ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ విదేశీ పర్యటన ప్రారంభమైంది. అమెరికా, కెనడా,

Read more

బస్తర్ లో ‘‘ఘర్ వాపసీ’’… పదేళ్ల తర్వాత తిరిగి హిందూ ధర్మంలోకి

బస్తర్ లోని దర్బా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు క్రైస్తవులు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. తాము తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశామని ఆ కుటుంబాలు

Read more

USCIRF సంస్థది పక్షపాత ధోరణి : విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ

Read more

దేశీ ఆవులను సంరక్షిస్తున్న రైతులకు సన్మానం

దేశీ ఆవులను సంరక్షిస్తున్న రైతులకు సన్మానం కరీనగర్ గన్నేరు మండలంలోని మైలారం గ్రామ సర్పంచ్ అత్యంత వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మూడు కంటే ఎక్కువ దేశీ

Read more

దేశాన్ని బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి : హోసబళే

కోల్ కత్తా : 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే కలకత్తాలోని ఆరెస్సెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ

Read more