హైదరాబాద్‌ వేదికగా ”కిసాన్‌ ఎక్స్‌పో2024”.. ఒకే వేదికపై సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు

గ్రామ భారతి కిసాన్‌ ఎక్స్‌పో రెండో ఎడిషన్‌ కి హైదరాబాద్‌ మరోసారి వేదికైంది. ఈ నెల 16,17 (శని, ఆదివారాలు) తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌, మాదాపూర్‌

Read more

సుమనోహరంగా ‘‘స్వరఝరి’

భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కళలు ఎంతో దోహదం చేస్తున్నాయని.. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ సరసంఘ చాలక్‌ మాన్యశ్రీ మోహన్‌ భాగవత్‌ గారు అన్నారు. రాష్ట్రీయ స్వయం

Read more

జ్ఞానవాపిలో పూజలకు అనుమతి

మసీదు నేలమాళిగలోని శివాలయం ప్రాంతంలో పూజలు చేసే హక్కు హిందువులకు ఉందంటూ వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ అజయ్‌ కృష్ణ విశ్వేష్‌ తమ కీలక తీర్పులో వెల్లడిరచారు.

Read more

మాకు జ్ఞానదేవత సరస్వతీ మాతే కావాలి!

జ్ఞాన దేవత సరస్వతీ మాత జయంతి సందర్భంగా నిన్న రాజస్థాన్‌ ప్రాంతంలోని జోధపూర్‌కు దగ్గరలో ఉన్న ఓషియా గ్రామంలోని విద్యార్థులతో జరిగిన సమావేశంలో విద్యార్థులు పై విధంగా

Read more

పారిశుధ్య కార్మికులకు సన్మానం

సామాజిక సమరసత వేదిక ఆధర్యంలో వివేకానంద జయంతి సామాజిక సమరసత వేదిక కూకట్‌ పల్లి భాగ్‌ జనప్రీయ నగరం మియాపూర్‌లోని శ్రీరామలయంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం

Read more

కందకుర్తిలో రామోత్సవం

500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలోని భవ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గెవర్‌ గారి పూర్వీకుల గ్రామమైన

Read more

నుహ్‌లో హిందువులపై మరో దాడి

హర్యానాలోని నుహ్‌లో హిందువులపై మరోసారి దాడి జరిగింది. మదర్సాకు చెందిన పిల్లలు రాళ్లతో దాడి చేయడంతో హిందూ భక్తులు, మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌

Read more

హైందవేతరులను దేవాలయాల్లో నియమించరాదు: ఆంధ్రా హైకోర్టు

హిందువులు కానివారిని, ఇతర మతాలను అనుసరించే వ్యక్తులను హిందూ దేవాలయాల్లో నియమించరాదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. హిందూ మతాన్ని అనుసరించే వారు మాత్రమే దేవాలయాల్లో పని

Read more

అమ్మమ్మ, బామ్మలతోనే కుటుంబ విలువలకు సార్థకత

న్యూక్లియర్‌ కుటుంబాలు పెరిగిపోతున్న వేళ.. ఇంటి పరిధి తగ్గిపోతోంది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే తల్లిదండ్రులు, వాళ్లకు ఒకరో, ఇద్దరు పిల్లలుగా మారిపోయిన పరిస్థితి. అటువంటి పిల్లలకు కుటుంబ

Read more

చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు

పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పుల విషయంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (NCERT) కమిటీ ముఖ్యమైన సిఫార్సులు చేసింది. పాఠశాల చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం

Read more