‘‘సప్తశక్తి సంగం’’ తో మహిళలు మరింత జాగృతమయ్యారు : జస్టిస్ మాధవీ దేవి

మహిళలో అంతర్లీనంగా వున్న సప్తశక్తులను జాగృతం చేయడానికి సప్తశక్తి సంగం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి అన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం

Read more

అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ అహ్మద్ సిద్దిఖీ అరెస్ట్

మోసం, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక

Read more

ఎల్లోరాలో ‘‘భారత్ మాతా కీ జై’’ అంటూ హృదయాలను గెలుచుకున్న విదేశీయుడు

ఆస్ట్రేలియాకి చెందిన యాత్రికుడు డంకన్ మెక్ నాట్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎల్లోరా గుహలను సందర్శిస్తున్న సమంలో చారిత్రాత్మక కైలాస్ దేవాలయం ముందు నిలబడి.. ‘‘భారత్ మాతాకీ

Read more

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

దాదాపు ఏడాది తర్వాత మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుండి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన

Read more

భారత చట్టాలను పాటించండి.. లేదా వెళ్లిపోవచ్చు : సుప్రీం కోర్టు

వినియోగ దారుల గోప్యత, ప్రైవసీ పాలసీ విషయంలో  వాట్సాప్ మాతృసంస్థ మెటా పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ కి సంబంధించిన ప్రైవసీ

Read more

అమెరికాతో ఒప్పందంతో వ్యవసాయం, పాడి రంగాలకు పూర్తి రక్షణ : పీయూష్ గోయల్

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నా… వ్యవసాయం, పాడి రంగాల్లో భారత్ తన ప్రయోజనాలను ఏమాత్రం వీడలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

Read more

ఈ నెల 19 న విడుదల కానున్న ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మిచిన చిత్రం ‘శతక్: 100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్’ టీజర్‌ను అధికారికంగా విడుదల

Read more

మేడారం జాతరలో స్వచ్ఛ సేవా కార్యక్రమాలు నిర్వహించిన ABVP

సమ్మక్క సారక్క జాతర ఘనంగా ముగిసింది. 1.50 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. అయితే.. ఇంతటి మహత్తర జాతరలో అఖిల భారతీయ విద్యార్థి

Read more

‘చికెన్ నెక్ భారతదేశ భూభాగం: అమిత్ షా

చికెన్ నెక్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యంత కీలక ప్రకటన చేశారు. చికెన్ నెక్ అని పిలిచే సిలగురి కారిడార్ భారత్ భూభాగంలో విడదీయరాని

Read more

బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి : ప్రధాని మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది సంస్కరణల

Read more