నాగపూర్ లో ప్రారంభమైన కార్యకర్త వికాస వర్గ- ద్వితీయ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘‘కార్యకర్త వికాస వర్గ- తృతీయ’’ శిక్షా వర్గ నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైంది. దాదాపు 800 మంది స్వయంసేవకులు హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో

Read more

సనాతన ధర్మం శాశ్వతమైంది : హోసబళే

సనాతన ధర్మం అనేది శాశ్వతమైందని, అది ఎప్పటికీ నశించదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. సనాతన ధర్మం అనేది ఈ జాతి

Read more

నిదాఖాన్ కి ఆశ్రయం కల్పించిన ఎంఐఎం నేత అరెస్ట్

నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తప్పించుకోవడానికి సహాయపడిన ఎంఐఎం కౌన్సిల్ అబ్దుల్ మతీన్ పటేల్ అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితురాలు

Read more

అయోధ్యలో దేశ క్షేమం కోసం మంచి పనులు నడుస్తున్నాయి : రవి శంకర్

ఆనందమయ జీవితానికి ఆధ్యాత్మికతే సాధనమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. సంతోషానికి అవధులు లేవని, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందన్నారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45

Read more

బీజేపీకి ఓటేసిన వారిని చంపేస్తామని బెంగాల్ లో బెదిరింపులు

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా హిందువులపై దాడులు, హింస ఆగడం లేదు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమ్దాంగా నియోజకవర్గంలో ఎన్నికల

Read more

కార్పొరేట్ జిహాద్ కేసు : నిదాఖాన్ అరెస్ట్

నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితురాలిగా వుంటూ, పరారీలో వున్న నిదా ఖాన్ ను నాసిక్ పోలీసులు

Read more

జాతీయ గీతంతో సమానంగా వందేమాతరం : కేంద్ర కేబినెట్ నిర్ణయం

జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై వందేమాతరం ఆలపించేటప్పుడు అగౌరవంగా ప్రవర్తించినా, అడ్డుకున్నా

Read more

రైతులకు ₹4,800 కోట్లకు పైగా విలువైన MSPకొనసాగింపు

రైతుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4,800 కోట్లకు పైగా కనీస మద్దతు ధర అండను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ యేడాది రబీ పంట

Read more

HSS ఆధ్వర్యంలో ఉంగాడాలో ‘‘హిందూ పరివార్ శిబిర్’’

హిందూ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉంగాడాలో నాలుగు రోజుల పాుట హిందూ పరివార్ శిబిరం నిర్వహించారు. ఏప్రిల్ 3నుంచి ఏప్రిల్ 6 వరకు శ్రీ సహజానంద స్కూల్,

Read more

బీజేపీ గెలవగానే.. బెంగాల్ లో 15 ఏళ్ల తర్వాత తెరుచుకున్న దుర్గా ఆలయం

బెంగాల్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో హిందువులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. బీజేపీ గెలవగానే అసన్ సోల్ లో 15 సంవత్సరాల తర్వాత దుర్గా

Read more