‘మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి’
మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయ వద్దని గిరిజనులు డిమాండ్ చేశారు. జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో హిందూ
Read moreమతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయ వద్దని గిరిజనులు డిమాండ్ చేశారు. జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో హిందూ
Read moreవనపర్తి జిల్లాలోని ఖిల్లాగణపురం మండల కేంద్రంలో మసీదు పునరుద్ధరణ పనుల్లో పురాతన స్తంభాలు, రాతిశిలలు బయటపడ్డాయి. ఖిల్లాగణ పురం బస్టాండు సమీపంలోని జామా మసీదు పునరుద్ధరణ కోసం
Read moreనిర్మల్ జిల్లా మహిషా(భైంసా)నగరంలో మార్చి 5 ఆదివారం రోజున నగర శారీరిక్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమం గత నెల 19న శివాజీ
Read more– కాచం రమేశ్, తెలంగాణ ప్రాంత కార్యవాహ, ఆర్ఎస్ఎస్ ‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024
Read moreసామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల, తండాల ప్రజలచే జగదాంబ దేవాలయం (స్థూపం దగ్గర) రంగంపేట గ్రామంలో సంత్
Read moreసమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్హాల్లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార
Read moreమహారాష్ట్రలోని జలగావ్ జిల్లా గోద్రిలో జనవరి 25 నుంచి 30వరకు బంజారా, లబానా నైకాడ సంఘాలు బంజారా కుంభమేళ ఘనంగా జరిగింది. శబ్రీ కుంభం, నర్మదా కుంభం
Read moreరెండు లక్షల మందికి పైగా ఉన్న సరస్వతీ శిశుమందిరాల పూర్వ విద్యార్థులను సామాజిక సేవలో పాల్గొనేలా క్రియాశీలకంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర
Read moreఉత్తర్ ప్రదేశ్లో వేరువేరు ప్రాంతాల్లో మొత్తం 180 మందికి పైగా సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ముజఫర్ నగర్ లో 12 కుటుంబాలకు చెందిన 80 మంది
Read moreసామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలలోని 200 గ్రామాలకు చెందిన సార్మ డీలకు, పటేళ్లను డిసెంబర్ 15,17 తేదీల్లో ఉట్నూర్
Read more