‘హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించాలి’

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి త్రివేణీ సంగమం వద్ద భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం

Read more

చరిత్రతో చైతన్యం : అరవింద రావు

ప్రజలకు చరిత్రను తెలియజేస్తూ వారిని చైతన్యవంతులుగా చేయాలని, చరిత్ర గురించి తెలుసుకోకుంటే అది మనల్ని మింగేస్తుందని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పూర్వ డీజీపీ కె.అరవింద రావు హెచ్చరించారు.

Read more

అఖండ భారత్‌ ‌కల్పన కాదు, సంకల్పం

కొద్దిరోజుల క్రితం ముంబైలో ‘కరాచీ స్వీట్‌ ‌మార్ట్’ అనే దుకాణం పేరు మార్చమంటూ ఒక శివసేన కార్యకర్త దుకాణాదారుడిని హెచ్చరించాడు. కరాచీ పాకిస్తాన్‌లో నగరం కనుక, పాకిస్తాన్‌

Read more

అయోధ్య బాలరాముని సరికొత్త రికార్డ్‌…      

అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయోధ్య పర్యాటక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం ప్రథమార్థంలో 11 కోట్ల మంది భక్తులు

Read more

సమరసతే సందేశం

‘‘సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్ఠమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్‌ స్వరూపం ఉంది. ‘నేనెవరిని?’ అని ప్రశ్న వేసుకుంటే ఇది కనిపిస్తుంది. అది శరీరంకన్నా భిన్నమైంది.

Read more

ఉజ్జయినిలోని దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి: మేయర్‌

కన్వర్‌ యాత్ర నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు పేరుతోపాటు ఇతర వివరాలు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. అదే దారిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం

Read more

సీఏఏ కింద మొదటి 14 మందికి భారత పౌరసత్వం

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందులో భాగంగా తొలిసారి 14

Read more

మైనారిటీ వర్గాలపై ఆదివాసీల తీర్మానాలు

ఆదివాసి యువకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పై గిరిజనేతర వర్గం దాడి చేయడం ఆదివాసీ అస్థిత్వంపై జరిగిన దాడేనని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ సమాజంపై దాడిచేసినవారు, వెనుక నుండి

Read more

నారద జయంతితో జాతీయవాదుల ఐక్యత: ఐవైఆర్‌

తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంత రించుకుందని, ఇపుడు నేషనల్‌ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు.

Read more