పారిశుధ్య కార్మికులకు సన్మానం

సామాజిక సమరసత వేదిక ఆధర్యంలో వివేకానంద జయంతి సామాజిక సమరసత వేదిక కూకట్‌ పల్లి భాగ్‌ జనప్రీయ నగరం మియాపూర్‌లోని శ్రీరామలయంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం

Read more

జో బైడెన్‌ ‌దంపతులకు భారతీయ సంప్రదాయ బహుమతులు

జూన్‌ 21-24 ‌తేదీల మధ్య ప్రధాని అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి బిడెన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సందర్భంగా నేతలు బహుమతులు ఇచ్చిపుచ్చు

Read more

జాతీయ విద్యా విధానం అమలు సమాజానికి ఎంతో అవసరం

జాతీయ విద్యా విధానం 2020ని విద్యా లయాల్లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని విద్యా వేత్తలు అభిప్రాయపడ్డారు. భారత దేశంలో సుమారు 23వేలకు పైగా పాఠశాలల్ని

Read more

ఉమ్మడి పౌర స్మృతి త్వరలో అమలు చేయాలి – విహింప

ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని లా కమీషన్‌ ‌పరిశీలనకు పంపడాన్ని విశ్వహిందూ పరిషత్‌ ‌స్వాగతించింది. రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ విషయమై హర్షం వ్యక్తం

Read more

‘‌జలికట్టు’ సాంస్కృతిక వారసత్వంలో భాగం – సుప్రీంకోర్టు

జలికట్టు, కంబళ, ఇతర ఎద్దుల బండి పందాలను అనుమతించేందుకు తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టానికి చేసిన రాష్ట్ర సవరణలను సవాలు చేస్తూ

Read more

‘‌మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి’

మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయ వద్దని గిరిజనులు డిమాండ్‌ ‌చేశారు. జనజాతి సురక్ష మంచ్‌ ఆధ్వర్యంలో పాడేరు పట్టణంలో హిందూ

Read more

సమాచార భారతి ఆధ్వర్యంలో ‘‘సోషల్‌ మీడియా సంగమం’’

సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కేశవ మెమోరియల్‌ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్‌ పటేల్‌హాల్‌లో సోషల్‌ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార

Read more

శక్తిని ఆవిష్కరించిన ‘బాలికా శక్తి సంగమం’

మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్‌ రావు

Read more

‘వనవాసీ వీరుల త్యాగం చిరస్మరణీయం’

స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగం, ధైర్య సాహసాలు వర్తమానంతో పాటుగా భావితరాలకు ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశ పరిరక్షణ

Read more

‌శ్రీనగర్‌: ‌పురాతన మార్తాండ్‌ ‌సూర్య దేవాలయంలో లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పూజలు

అనంత్‌నాగ్‌లోని మట్టన్‌ అనే గ్రామంలో ఉన్న పురాతన మార్తాండ్‌ ‌సూర్య దేవాలయంలో మే 8న లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా హిందూ సాధువులు, కాశ్మీరీ పండిట్‌ ‌సంఘం

Read more