HCU లో విద్యార్థులపై దాడికి దిగిన SFI

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సాధారణ విద్యార్థులపై సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం SFI దాడికి దిగింది. భారతీయ సంస్కృతిని, గోమాతను అవమానించేలా SFI ఓ నాటక ప్రదర్శనను

Read more

యూపీ మదర్సాల్లో అవకతవకలు.. NHRC ఆగ్రహం

యూపీ ప్రభుత్వంతో ఆర్థిక సాయం పొందుతున్న మదర్సాల పనితీరుపై పెద్ద వివాదమే రేగుతోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మోసాలు, నకిలీ అటెండెన్స్, పిల్లల హక్కుల ఉల్లంఘనలతో సహా అనేక

Read more

ప్రజా స్థలాల్లో నమాజ్ చేసే హక్కు లేదు : అలహాబాద్ హైకోర్టు

ప్రభుత్వ భూమిని ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ నమాజ్ చేయడానికి, మతపరమైన కార్యకలాపాల కోసం వినియోగించవద్దని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇలాంటివి ప్రజా శాంతికి,

Read more

లా యూనివర్సిటీల్లో మనుస్మృతి, అర్థశాస్త్రం, విలవలు బోధించాలి : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

దేశంలోని ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాలు అత్యంత ప్రతిభావంతులైన పట్ట భద్రులను తయారు చేస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి అన్నారు. అయితే..

Read more

లష్కరే తోయబా కీలక కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిది హతం

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబా కీలక కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిది హతమయ్యాడు.ఖైబర్ ఫక్తూన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో హతమయ్యాడు.లష్కరే తోయబా

Read more

పద్మ పురస్కారాలు -2027 నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘‘పద్మ పురస్కరాలు-2027’’ కోసం నామినేషన్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, గౌరవించే

Read more

జనగణనలో పాల్గొనండి : మన్ కీ బాత్ వేదికగా మోదీ పిలుపు

ప్రస్తుతం దేశవ్యాప్తంవగా జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, పౌరులందరిదీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.ఆదివారం మన్ కీ బాత్

Read more

మత మార్పిళ్ల కోసం నిధులు పంపేది అమెరికాయే : ఈడీ దర్యాప్తులో వెల్లడి

మన దేశంలో అక్రమ మత మార్పిళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక చోట అక్రమ మతమార్పిళ్ల వార్తలు వింటూనే వున్నాం. మరీ ముఖ్యంగా గిరిజనులు

Read more

చార్ ధామ్ యాత్రలో ‘‘డిజిటల్ ఉపవాసం’’ చేద్దాం : ప్రధాని పిలుపు

చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. అనేక మంది భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ భక్తులనుద్దేశించి, ఓ లేఖ రాశారు. అందులో ‘‘డిజిటల్

Read more

నిరుపేద కుటుంబ వివాహానికి సహాయం చేసిన ‘పూర్వ సైనిక పరిషత్’

దేశ సరిహద్దులను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ సైనికులు.. ఇప్పుడు సామాజిక సేవలో కూడా ముందుకు వచ్చారు. తమ సామాజిక బాధ్యతలను నెరవేర్చడం ద్వారా దేశ

Read more