పూరీ రథయాత్రలో అంకిత భావంతో స్వయంసేవకుల సేవలు.. ప్రశంసిస్తున్న ప్రజలు

ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఈ సమయంలో నిస్వార్థంగా

Read more

హంపిపీఠాధిపతి రాక..వెల్లివిరిసిన సమరసత

పశువుల తోలును లందలో (నీళ్లు వున్న తొట్టి) నానపెట్టి, చెప్పులు కుట్టే మాదిగలకు గౌరవనీయ మైనది, రేణుకా ఎల్లమ్మ తలను ఇదే లందలో దాచి పెట్టినట్లు జాంబవ

Read more

కుంభమేళా కార్మికుల పిల్లల కోసం ‘‘విద్యాకుంభ్‌ పాఠశాల’’

కుంభమేళా ప్రాంతంలోని పనివారి పిల్లల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలలు నడుపుతోంది.వీటిని ‘విద్యాకుంభ్‌ పాఠశాలలు’ అని పిలుచుకుంటున్నారు. కుంభమేళా సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి

Read more

‘‘సేవా భారతి’’ ఆధ్వర్యంలో ‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌’’

సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌’’రన్‌ 9 గచ్చిబౌలిలో జరిగింది. బాలికల సాధికారత, కిషోరి వికాస్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం

Read more

సేవ ముసుగులో వేరు చేసే ప్రయత్నాలు : దత్తాత్రేయ  హోసబళే

సేవ అన్న ముసుగులో వనవాసులను తమ సంస్కృతి, మూలాల నుంచి వేరు చేసే శక్తులు కూడా పనిచేస్తుంటాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే

Read more

విజయవంతమైన స్వదేశీ మేళా

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, స్వావలంబన భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో స్వదేశీ మేళా విజయవంతమైంది. అక్టోబర్‌ 23 నుంచి 27 వరకూ సాగింది. ఈ

Read more

కందకుర్తిలో అహల్యా బాయి ఘాట్‌

తెలంగాణలోని ఇందూర్‌ జిల్లా కందకుర్తి గ్రామంలో గోదావరి, మంజీరా, హరిద్ర నదుల త్రివేణి సంగమం యొక్క ఘాట్‌కి అహల్యా బాయ్‌ హోల్కర్‌ ఘాట్‌ అని నామకరణం చేశారు.

Read more

మహారాష్ట్ర ‘‘రాజ్యమాత’’ గోమాత

గోమాత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గోమాతను ‘‘రాజ్యమాత’’గా ప్రభుత్వ ప్రకటించింది. సనాతన హిందూ సంప్రదాయంలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత వుందని, అత్యంత

Read more

గుజరాత్‌లో ఆరెస్సెస్‌ సేవ

మొన్నటికి మొన్న కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి బీభత్సం జరిగింది. దీంతో చాలా మంది చనిపోయి, నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ కార్యకర్తలు రంగంలోకి దిగి

Read more

శిశుమందిర్‌ ద్వారా పంచ పరివర్తన్‌

సమాజంలో బలమైన పురోగతి సాధించాలి అంటే పంచ పరివర్తన్‌ను అమలు చేయాలని విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Read more