ప్రముఖుల మాట భారత్ను అనవసరంగా విమర్శించారు 2023-07-12 editor 0 Comments July 2023 మాజీ అధ్యక్షుడు(ఒబామా) భారత్ను అనవసరంగా విమర్శించారు. భారత్లో ఉన్న వైవిధ్యం, సహనశీలత మరే దేశంలోనూ లేవని ఆయన గుర్తించి ఉంటే బాగుండేది. – జానీ మూర్, మాజీ కమిషనర్, అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్