మనం రాష్ట్ర దేవత ఉపాసనలో వున్నాం…ఏనాడూ కూడా మనం దానిని విస్మరించకూడదు

మనం రాష్ట్ర దేవత ఉపాసనలో వున్నాం. అందువల్ల తను, మన , బుద్ధి, చిత్తం మరియు ఈశ్వఉని కృపవలన లభించిందంతా ఈశ్వరునికి సమర్పితమనే విశుద్ధ భావనను మన అంత:కరణలో సరైన పద్ధతిలో నిర్మించుకోవాలి. ఏనాడూ కూడా మనం దానిని విస్మరించకూడదు.

-యోగి అరవిందులు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *