ప్రముఖుల మాట మధ్యహ్నభోజన పథకానికి శివకుమారస్వామి పేరు 2022-04-17 editor 0 Comments April 2022 కర్ణాటకలో మధ్యహ్నభోజన పథకానికి సిద్దగంగ మఠా ధిపతి శివకుమారస్వామి పేరు పెడతాం. ఆయన 88 ఏళ్ళ పాటు వేలాదిమంది విద్యార్థులకు విద్య, వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. వారి పరంపరను కొనసాగించాలి. – బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి