హితవచనం ఐకమత్య లోపం 2021-10-11 editor 0 Comments October 2021 ఐకమత్యము లేకపోవటంతో భారత్ వందల ఏళ్ల క్రిందట స్వాతంత్య్రం కోల్పోయింది. రాజపుత్రులు తదితరులు కూడా తమ పరాక్రమం, శౌర్యప్రతాపాలు చూపించినా కూడా విదేశీయులకు సేవకులుగా మారక తప్పలేదు. ఐకమత్య లోపమే దీనికి కారణం. భారతీయులు అలాంటి పొరపాటును మళ్ళీ చెయ్యకూడదు. – సర్దార్ వల్లభాయి పటేల్